బాంబు పేలి కార్మికుడు మృతి | The bomb exploded and killed worker | Sakshi
Sakshi News home page

బాంబు పేలి కార్మికుడు మృతి

Published Fri, Jun 3 2016 9:50 AM | Last Updated on Mon, Sep 4 2017 1:35 AM

కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం మోతె శివారులో బాంబు పేలి ఓ కార్మికుడు మృతి చెందగా, మరో కార్మికుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.

 కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం మోతె శివారులో బాంబు పేలి ఓ కార్మికుడు మృతి చెందగా, మరో కార్మికుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. శుక్రవారం ఉదయం గుట్ట వద్ద రాళ్లు పగులగొట్టే పనిలో ఉండగా... సాపెల్లి శ్రీనివాస్ అనే కార్మికుడి చేతిలో ఉన్న బాంబు అకస్మాత్తుగా పేలిపోయింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందగా, పక్కనే ఉన్న అశోక్ అనే కార్మికుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం అతడ్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement