తీజ్ పండుగ గిరిజనుల సంస్కృతి, సం ప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మండలంలోని భావుసింగ్పల్లిలో సర్పంచ్ అజ్మీరా జ్యోతి ఆధ్వర్యంలో గురువారం తీజ్ ఉత్సవాలను నిర్వహించారు.
- శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి
Sep 2 2016 12:04 AM | Updated on Apr 8 2019 6:20 PM
తీజ్ పండుగ గిరిజనుల సంస్కృతి, సం ప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మండలంలోని భావుసింగ్పల్లిలో సర్పంచ్ అజ్మీరా జ్యోతి ఆధ్వర్యంలో గురువారం తీజ్ ఉత్సవాలను నిర్వహించారు.