డోన్‌లో స్వైన్‌ప్లూ కేసు నమోదు | swineflu case at dhone | Sakshi
Sakshi News home page

డోన్‌లో స్వైన్‌ప్లూ కేసు నమోదు

Feb 2 2017 10:56 PM | Updated on Sep 4 2018 5:07 PM

జిల్లాలో మరో స్వైన్‌ప్లూ కేసు నమోదయింది. ఇప్పటికే కర్నూలు నగరంలోని ప్రకాష్‌నగర్, నందికొట్కూరు మండలంలోని ప్రాతకోటకు చెందిన ఇద్దరికి స్వైన్‌ప్లూ ఉన్నట్లు నిర్ధారణ అయింది.

కర్నూలు(హాస్పిటల్‌): జిల్లాలో మరో స్వైన్‌ప్లూ కేసు నమోదయింది. ఇప్పటికే కర్నూలు నగరంలోని ప్రకాష్‌నగర్, నందికొట్కూరు మండలంలోని ప్రాతకోటకు చెందిన ఇద్దరికి స్వైన్‌ప్లూ ఉన్నట్లు నిర్ధారణ అయింది. తాజాగా డోన్‌కు చెందిన ఓ మహిళకు సైతం ఈ వ్యాధి ఉన్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. ఈ మహిళ పది రోజుల క్రితం హైదరాబాద్‌కు వెళ్లొచ్చారు. జనవరి 31న స్వైన్‌ప్లూ లక్షణాలతో కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్‌ తరలించారు. వైద్య పరీక్షల్లో స్వైన్‌ప్లూ ఉన్నట్లు నిర్థారించినట్లు ఎపడమాలజిస్టు మహేష తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement