తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Published Fri, May 27 2016 7:27 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల: తిరుమలలో శుక్రవారం ఉదయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారి సర్వదర్శనం కోసం 12 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నడకదారిన వచ్చిన భక్తులకు 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement