వైభవంగా రుద్రాభిషేకం | Rudrabhisekham | Sakshi
Sakshi News home page

వైభవంగా రుద్రాభిషేకం

Nov 20 2016 9:20 PM | Updated on Sep 4 2017 8:38 PM

వైభవంగా రుద్రాభిషేకం

వైభవంగా రుద్రాభిషేకం

ప్రత్యేక పూజలతో ఆదివారం కొల్లూరు అనంతభేగేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. అనతభోగేశ్వరస్వామికి రుద్రాభిషేకం..

కొల్లూరు: ప్రత్యేక పూజలతో ఆదివారం కొల్లూరు అనంతభేగేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. అనతభోగేశ్వరస్వామికి రుద్రాభిషేకం, బిళ్వార్చన నిర్వహించారు. అనంతరం పార్వతీ అమ్మవారికి విశేషాలంకారణ జరిపి లక్ష కుంకుమార్చన జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వేదపండితులు జనస్వామి వెంకటప్పావధానులు, విష్ణుభట్ల శ్రీరామచంద్రసోమయాజులు, చిట్టి రాధాకృష్ణమూర్తి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement