జగిత్యాల జిల్లా చల్గల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
	జగిత్యాల:
	జగిత్యాల జిల్లా చల్గల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్న మద్దిడి రంగారావు(55) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.
	
	రంగారావుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
