రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి | Road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Sep 6 2016 9:24 PM | Updated on Aug 30 2018 4:07 PM

గుర్తు తెలియని వాహనం ఢీకొని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గ్రామానికి చెందిన కొయ్యా వెంకటరావు(35) మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం అతడు రాజమహేంద్రవరానికి ఓ పని కోసం వచ్చాడు. వైఎస్సార్‌ వారధిపై నుంచి కాతేరు సమీపంలో సబ్‌ వే మీదుగా మోటార్‌ బైక్‌పై వస్తుండగా, గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

రాజమహేంద్రవరం క్రైం :
గుర్తు తెలియని వాహనం ఢీకొని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గ్రామానికి చెందిన కొయ్యా వెంకటరావు(35) మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం అతడు రాజమహేంద్రవరానికి ఓ పని కోసం వచ్చాడు. వైఎస్సార్‌ వారధిపై నుంచి కాతేరు సమీపంలో సబ్‌ వే మీదుగా మోటార్‌ బైక్‌పై వస్తుండగా, గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని 108లో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. త్రీటౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement