గుర్తు తెలియని వాహనం ఢీకొని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గ్రామానికి చెందిన కొయ్యా వెంకటరావు(35) మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం అతడు రాజమహేంద్రవరానికి ఓ పని కోసం వచ్చాడు. వైఎస్సార్ వారధిపై నుంచి కాతేరు సమీపంలో సబ్ వే మీదుగా మోటార్ బైక్పై వస్తుండగా, గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
Sep 6 2016 9:24 PM | Updated on Aug 30 2018 4:07 PM
రాజమహేంద్రవరం క్రైం :
గుర్తు తెలియని వాహనం ఢీకొని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గ్రామానికి చెందిన కొయ్యా వెంకటరావు(35) మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం అతడు రాజమహేంద్రవరానికి ఓ పని కోసం వచ్చాడు. వైఎస్సార్ వారధిపై నుంచి కాతేరు సమీపంలో సబ్ వే మీదుగా మోటార్ బైక్పై వస్తుండగా, గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని 108లో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. త్రీటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement