11 ఎర్రచందనం దుంగలు స్వాధీనం | red sandalwood caught in chittoor district | Sakshi
Sakshi News home page

11 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Apr 25 2017 10:42 AM | Updated on Sep 5 2017 9:40 AM

కూంబింగ్‌ నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు క్రైం: ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వారికోసం స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి శేషాచలం అడవుల్లో పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో ఎర్రగట్టు వద్ద కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులను చూసిన కూలీలు ఎర్రచందనం దుంగలను అక్కడే వదిలి పరారయ్యారు. 11 ఎర్ర దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న కూలీల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement