పీహెచ్‌డీ ప్రవేశ ఫలితాలు విడుదల | phd entrance result release | Sakshi
Sakshi News home page

పీహెచ్‌డీ ప్రవేశ ఫలితాలు విడుదల

Mar 30 2017 11:18 PM | Updated on Sep 5 2018 8:36 PM

జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఇన్‌చార్జ్‌ వీసీ ఆచార్య కె.రాజగోపాల్‌ గురువారం విడుదల చేశారు.

జేఎన్‌టీయూ : జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఇన్‌చార్జ్‌ వీసీ ఆచార్య కె.రాజగోపాల్‌ గురువారం విడుదల చేశారు. 3,049 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 2,493 మంది అభ్యర్థులు రాత పరీక్షకు హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. ఇంటర్వ్యూలకు 1:2 నిష్పత్తిలో ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య డి.సుబ్బారావు, రిజిస్ట్రార్‌ ఆచార్య ఎస్‌ .కృష్ణయ్య, డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ ఆచార్య విజయ్‌కుమార్, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్‌ ఆచార్య డి.రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement