జాతీయజెండాకు నిప్పు | National flag fired in nizamabad district | Sakshi
Sakshi News home page

జాతీయజెండాకు నిప్పు

Aug 16 2016 1:56 AM | Updated on Sep 5 2018 9:47 PM

జాతీయజెండాకు నిప్పు - Sakshi

జాతీయజెండాకు నిప్పు

నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం అంకోల్ పంచాయతీ పరిధిలోని బస్వాయిపల్లిలో జాతీయజెండాకు అవమానం జరిగింది.

బీర్కూర్: నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మం డలం అంకోల్ పంచాయతీ పరిధిలోని బస్వాయిపల్లిలో జాతీయజెండాకు అవమానం జరిగింది. స్వాతం త్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని  సోమవారం ఉదయం గ్రామాభివృద్ధి కమి టీ అధ్యక్షులు బండారి గంగారాం  జాతీయ జెండాను ఎగురవేశారు. సాయంత్రం వెళ్లి చూడగా కర్ర కిందపడి, జాతీయజెండా సగం దగ్ధమై కనిపించింది. సర్పంచ్ దీపిక కిరణ్ గౌడ్ పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.  గుర్తుతెలియని వ్యక్తులు జెండాను కిందపడేసి కాల్చినట్లు అనుమానం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement