2న నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్‌ ప్రారంభం | nandyal-yerraguntla line starts on 2nd august | Sakshi
Sakshi News home page

2న నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్‌ ప్రారంభం

Jul 27 2016 11:51 PM | Updated on Sep 4 2017 6:35 AM

నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్‌

నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్‌

నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్‌ను ఆగస్టు 2న ప్రారంభించాలని రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు.

 – హాజరు కానున్న రైల్వే మంత్రి, ముఖ్యమంత్రి
నంద్యాల: నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్‌ను ఆగస్టు 2న ప్రారంభించాలని రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ ప్రారంభోత్సవానికి రైల్వే మంత్రి సురేష్‌ప్రభు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరు కానున్నారు. మంత్రి సురేష్‌ప్రభును రైల్వే జనరల్‌మేనేజర్‌ రవీంద్రగుప్త బుధవారం ఢిల్లీలో కలిశాక ప్రారంభోత్సవ తేదీని నిర్ణయించారు. అయితే అధికారికంగా  ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement