టైరు పేలి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు | Tragic Private Travels Bus Accident in Nandyala | Sakshi
Sakshi News home page

టైరు పేలి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు

Mar 25 2026 8:19 AM | Updated on Mar 25 2026 8:23 AM

Tragic Private Travels Bus Accident in Nandyala

సాక్షి,నంద్యాల: తిరుపతి నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. నంద్యాల సమీపంలోని హైవేపై ప్రయాణిస్తున్న బస్సు టైరు పేలడంతో బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదంపై అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement