కాంతి మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు
ఉతికిన బట్టలు ఆరేస్తుండగా బైండింగ్ వైర్లతో కట్టిన దండేనికి విద్యుత్ ప్రసారమై ఓ మహిళ దుర్మరణం చెందిన ఘటన శుక్రవారం పోకలగూడెం పంచాయతీ వెంకటియాతండాలో చోటు చేసుకుంది.
- బట్టలారేస్తుండగా విద్యుదాఘాతంతో వివాహిత మృతి
Sep 9 2016 11:31 PM | Updated on Sep 4 2017 12:49 PM
కాంతి మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు
ఉతికిన బట్టలు ఆరేస్తుండగా బైండింగ్ వైర్లతో కట్టిన దండేనికి విద్యుత్ ప్రసారమై ఓ మహిళ దుర్మరణం చెందిన ఘటన శుక్రవారం పోకలగూడెం పంచాయతీ వెంకటియాతండాలో చోటు చేసుకుంది.