రైలు కింద పడి వ్యక్తి మృతి | Man commits suicide on rail track | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి వ్యక్తి మృతి

Jul 14 2016 9:56 AM | Updated on Nov 6 2018 7:56 PM

రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

అరకు: విశాఖపట్నం జిల్లాలోని అరకులోయ రైల్వే రిక్వెస్ట్ స్టేజి వద్ద గురువారం ఉదయం 7 గంటల సమయంలో రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు అరకు మండలం కొండవీధి గ్రామానికి చెందిన కళాసి కొర్ర నానాజి(32)గా గుర్తించారు. రైలు కింద పడటంతో శరీరం నుజ్జునుజ్జైపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వేపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement