మద్నూర్: నిజామాబాద్ జిల్లా మద్నూర్ మండలంలో జాతీయ రహదారిపై సినీ ఫక్కీలో దారి దోపిడీ జరిగింది. హైదరాబాద్ నుంచి జైపూర్కు కూల్డ్రింక్స్ లోడుతో లారీ వెళ్తుండగా లచ్చన్ గేటు వద్ద గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు లారీని ఆపారు. రోడ్డు పక్కనే ఆపి ఉన్న కారును చూపిస్తూ అది చెడిపోయిందని, అందులో పేషంట్ ఉన్నారని నమ్మబలికారు. అర్జెంటుగా అతడిని ఆస్పత్రికి వెళ్లాలని తొందరపెట్టటంతో లారీ డ్రైవర్ చౌదరి మోహన్లాల్ వారిని లారీలోకి ఎక్కమన్నాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత వారు లారీ డ్రైవర్ను కత్తులతో బెదిరించారు.
లారీని రోడ్డు పక్కన నిలిపి డ్రైవర్ వద్ద నున్న రూ.34 వేలు, రెండు సెల్ ఫోన్లు తీసుకుని పారిపోయారు. దీనిపై బాధితుడు మద్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొంగలు హిందీలో మాట్లాడారని క్రీం కలర్ కారులో వారు పరారయ్యారని లారీ డ్రైవర్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆగంతకులంతా 30-35 ఏళ్ల వారేనని తెలిపాడు. అర్ధరాత్రి ఫిర్యాదు రాగానే దొంగల గురించి గాలించడం ప్రారంభించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కాశీనాథ్ తెలిపారు.
సినీ ఫక్కీలో దారి దోపిడీ..
Published Thu, Aug 18 2016 10:32 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మతతత్వ పార్టీతో జాగ్రత్తగా ఉండాలి
హజ్ యాత్రికులకు ఉచితంగా వ్యాక్సినేషన్
పింఛన్ కోసం వెళ్తూ..
నిఘా నేత్రం.. ప్రశాంత ఎన్నికలే లక్ష్యం
జిల్లాలో 28 మోడల్ పోలింగ్ కేంద్రాలు
ఐటీఐలలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
కర్ణాటక మద్యం తరలిస్తున్న నలుగురి అరెస్ట్
ప్రచార వాహనాలకు అనుమతి తప్పనిసరి
భీకర గాలులు–నేలకొరిగిన చెట్లు
ఇచ్చాపురం జనసంద్రం..
తప్పక చదవండి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- Telangana: మరో రెండు రోజులు వానలు
Advertisement