కేజీబీవీ ప్రత్యేక అధికారులు రాతపరీక్ష శుక్రవారం నల్లగొండలోని డైట్ కళాశాలలో ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనున్నట్లు సర్వశిక్ష అభియాన్ పీఓ కిరణ్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రేపు కేజీబీవీ ప్రత్యేక అధికారుల రాత పరీక్ష
Jul 28 2016 1:30 AM | Updated on Sep 4 2017 6:35 AM
నల్లగొండ టూటౌన్ : కేజీబీవీ ప్రత్యేక అధికారులు రాతపరీక్ష శుక్రవారం నల్లగొండలోని డైట్ కళాశాలలో ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనున్నట్లు సర్వశిక్ష అభియాన్ పీఓ కిరణ్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు హాల్టికెట్లను నల్లగొండలోని సర్వశిక్ష అభియాన్ జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో పొందాలని కోరారు. తిరస్కరించిన అభ్యర్థుల దరఖాస్తు వివరాలు కార్యాలయం నందు, టట్చnlజ.ఠ్ఛీbట.ఛిౌఝ పొందుపర్చినట్లు పేర్కొన్నారు.
Advertisement
Advertisement