
దళితులను మోసం చేస్తున్న కేసీఆర్
మిర్యాలగూడ టౌన్ : టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితులకు ముఖ్యమంత్రి పదవి అని చెప్పిన కేసీఆర్ గత రెండేళ్లుగా మాదిగలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారని తెలంగాణ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పొకల కిరణ్మాదిగ ఆరోపించారు.