తిరుమల ఘాట్ రోడ్డులో జీపు బోల్తా | jeep accident in Tirumala ghat road | Sakshi
Sakshi News home page

తిరుమల ఘాట్ రోడ్డులో జీపు బోల్తా

May 5 2016 5:08 PM | Updated on Aug 30 2018 4:07 PM

తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులోని 22వ మలుపు వద్ద గురువారం జీపు బోల్తా పడింది.

తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులోని 22వ మలుపు వద్ద గురువారం జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో 9 మంది భక్తులకు గాయాలయ్యాయి. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement