ఐటీఐలో సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం | ITI college admission | Sakshi
Sakshi News home page

ఐటీఐలో సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Sep 15 2016 1:03 AM | Updated on Aug 17 2018 3:08 PM

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో మిగిలిన సీట్ల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ బాలికల ఐటీఐ కన్వీనర్‌ కె.వేమారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

 మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో మిగిలిన సీట్ల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ బాలికల ఐటీఐ కన్వీనర్‌ కె.వేమారెడ్డి   ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మూడో విడత ప్రవేశం కోసం అభ్యర్థులు ఏ కాలేజీలో అయితే ప్రవేశం పొందాలనుకుంటున్నారో ఆ కాలేజీలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఐటీఐలలో ఈనెల 22న, ప్రైవేటు ఐటీఐలలో ఈనెల 23, 24 తేదీల్లో కౌన్సెలింగ్‌ ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని కోరారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement