కూచిపూడి కళాకారులకు ఆహ్వానం | invites to kuchipudi actors | Sakshi
Sakshi News home page

కూచిపూడి కళాకారులకు ఆహ్వానం

Aug 6 2016 1:02 AM | Updated on Sep 4 2017 7:59 AM

కృష్ణా పుష్కరాల సందర్భంగా సాంస్కృతిక శాఖ ఈనెల 23న విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో 1000 మంది నృత్య కళాకారులతో కూచిపూడి మహా బృంద నాట్య ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు యువజన సంక్షేమ శాఖ అధికారిణి గీతా గాంధీ వాణి ఓ ప్రకటనలో తెలిపారు.

అనంతపురం కల్చరల్‌ :  కృష్ణా పుష్కరాల సందర్భంగా సాంస్కృతిక శాఖ ఈనెల 23న విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో 1000 మంది నృత్య కళాకారులతో కూచిపూడి మహా బృంద నాట్య ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు యువజన సంక్షేమ శాఖ అధికారిణి గీతా గాంధీ వాణి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రదర్శనలో పాల్గొనడానికి  కూచిపూడి కళాకారులందరికీSఅవకాశం కల్పిస్తున్నామని, ఆసక్తి గల వారు ఈనెల 11లోపు జిల్లా యువజన సంక్షేమ శాఖ కార్యాలయంలో వివరాలను నమోదు చేసుకోవాలన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement