బీక్యాంపులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓపెన్ ఇంటర్ విద్యార్థులకు(సైన్సు గ్రూపు) ఈనెల 25 నుంచి ప్రతి ఆదివారం, రెండో శనివారం తరగతులను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి బుధవారం తెలిపారు.
25 నుంచి ఓపెన్ ఇంటర్ విద్యార్థులకు తరగతులు
Sep 21 2016 11:43 PM | Updated on Sep 4 2017 2:24 PM
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : బీక్యాంపులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓపెన్ ఇంటర్ విద్యార్థులకు(సైన్సు గ్రూపు) ఈనెల 25 నుంచి ప్రతి ఆదివారం, రెండో శనివారం తరగతులను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి బుధవారం తెలిపారు. ఉదయం 8 నుంచి 1.30 గంటల వరకు తరగతులను ఉంటాయని, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ఇస్తామని చెప్పారు.
Advertisement
Advertisement