మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలం కడుకుట్ల స్టేజీ సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై ముందు వెళుతున్న లారీని ఓ బొలెరో ఢీకొంది.
మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలం కడుకుట్ల స్టేజీ సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై ముందు వెళుతున్న లారీని ఓ బొలెరో ఢీకొంది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్ సాయినాథ్కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతడ్ని చికిత్స కోసం వనపర్తి ఏరియా ఆస్పత్రికి రతలించారు.