పెద‍్దగట్టు జాతరకు పోటెత్తిన భక్తులు | heavy crowd at peddagattu jathara | Sakshi
Sakshi News home page

పెద‍్దగట్టు జాతరకు పోటెత్తిన భక్తులు

Feb 13 2017 8:08 AM | Updated on Sep 5 2017 3:37 AM

పెద‍్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు భక్తులు పెద‍్దఎత్తున తరలివచ్చారు.

సూర్యాపేట: పెద‍్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు భక్తులు పెద‍్దఎత్తున తరలివచ్చారు. సోమవారం వేకువజామునుంచే వేలాది మంది భక్తులు తరలివచ్చి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీతో హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువైంది. ఎక‍్కడివాహనాలు అక‍్కడ ఆగిపోయాయి. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్ళించారు. నార‍్కట్‌పల్లి, నల‍్లగొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, కోదాడల మీదుగా వాహనాలను మళ్ళించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement