పెద్ద నోట్ల మార్పిడి వ్యవహారంలో కమీషన్లకు కక్కుర్తిపడ్డ కాకినాడ తపాలా ఉద్యోగులు చివరకు సీబీఐకి పట్టుబడ్డారు. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం రాత్రి 9 గంటల వరకు కాకినాడ పోస్టాఫీస్తోపాటు కాకినాడ సాంబమూర్తినగర్, త్రీటౌ¯ŒS పోలీసు స్టేష¯ŒS వద్ద ఉన్న
-
అదుపులో పోస్టుమాస్టర్, క్యాషియర్
-
లెక్కల్లో రూ.25 లక్షలు తేడా
పెద్ద నోట్ల మార్పిడి వ్యవహారంలో కమీషన్లకు కక్కుర్తిపడ్డ కాకినాడ తపాలా ఉద్యోగులు చివరకు సీబీఐకి పట్టుబడ్డారు. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం రాత్రి 9 గంటల వరకు కాకినాడ పోస్టాఫీస్తోపాటు కాకినాడ సాంబమూర్తినగర్, త్రీటౌ¯ŒS పోలీసు స్టేష¯ŒS వద్ద ఉన్న పోస్టల్ క్వార్టర్స్లోని ఇళ్లల్లో ఏకకాలంలో నలుగురు అధికారులతో కూడిన సీబీఐ బృందం ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించిం నగదు అధికారి ప్రసాద్, పోస్టుమాస్టర్ సుభాకర్లను అదుపులోకి తీసుకుని విశాఖకు తరలించారు.