మఠం భూముల వేలం: ముందుకురాని రైతులు | Sakshi
Sakshi News home page

మఠం భూముల వేలం: ముందుకురాని రైతులు

Published Thu, May 12 2016 12:55 PM

hathiramji mutt lands auction in tirupati

తిరుపతి :  చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్, చంద్రగిరి మండలాల్లోని హథీరాంజీ మఠానికి చెందిన భూముల వేలానికి రైతుల నుంచి స్పందన కరువైంది. 172 ఎకరాల భూమికి సంబంధించి గురువారం ఉదయం తిరుపతిలోని హథీరాంజీ మఠం కార్యాలయంలో వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటకు రైతులు హాజరయ్యారు. కానీ ఎవరూ వేలం పాటలో పాల్గొనలేదు. దాంతో అధికారులు వేలంపాటను శుక్రవారానికి వాయిదా వేశారు.
 

Advertisement
Advertisement