శ్రీమఠంలో బంగారు గోపురం | golden gopuram in srimatham | Sakshi
Sakshi News home page

శ్రీమఠంలో బంగారు గోపురం

Aug 13 2016 12:08 AM | Updated on Sep 4 2017 9:00 AM

శ్రీమఠంలో బంగారు గోపురం

శ్రీమఠంలో బంగారు గోపురం

శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో బంగారు గోపురం సిద్ధమైంది. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులతో కలిసి హైదారాబాద్‌కు చెందిన విజయ్‌కుమార్‌.. 40 రోజులు క్రితం గోపురాన్ని పరిశీలించారు.

 –  పరిశీలించిన పీఠాధిపతి సుభదేంద్ర తీర్థులు
 
మంత్రాలయం: శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో బంగారు గోపురం సిద్ధమైంది.  పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులతో కలిసి హైదారాబాద్‌కు చెందిన విజయ్‌కుమార్‌.. 40 రోజులు క్రితం గోపురాన్ని పరిశీలించారు. వెంటనే పనులు ప్రారంభించి శుక్రవారానికి బంగారు గోపురంగా తీర్చిదిద్దారు. పీఠాధిపతి, విజయ్‌కుమార్‌లు కలిసి గోపురాన్ని పరిశీలించారు. శనివారం కలశ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శ్రీ మఠం మేనేజర్‌ ఎస్‌.కే శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహ మూర్తి , ఇంజనీర్‌ సురేష్‌కోనాపూర్, గ్రామ ఉపసర్పంచ్‌ గోరుకల్లు కష్ణస్వామి, వేదపాఠశాల ప్రిన్సిపాల్‌ వాదిరాజాచార్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement