
చికిత్స పొందుతున్న బాలిక మృతి
సూర్యాపేటరూరల్ : తల్లితో గొడవపడి క్షణికావేశంలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న బాలిక చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు సూర్యాపేటరూరల్ ఎస్ఐ జి.శ్రీనువాస్రెడ్డి తెలిపారు.
Aug 23 2016 8:27 PM | Updated on Sep 28 2018 3:41 PM
చికిత్స పొందుతున్న బాలిక మృతి
సూర్యాపేటరూరల్ : తల్లితో గొడవపడి క్షణికావేశంలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న బాలిక చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు సూర్యాపేటరూరల్ ఎస్ఐ జి.శ్రీనువాస్రెడ్డి తెలిపారు.