కారును ఢీకొన్న లారీ: నలుగురికి గాయాలు | four injured in road accident in chittoor district | Sakshi
Sakshi News home page

కారును ఢీకొన్న లారీ: నలుగురికి గాయాలు

May 17 2016 2:43 PM | Updated on Aug 30 2018 4:07 PM

చిత్తూరు జిల్లా కుప్పం మండలం నడుమూరు వద్ద కారును లారీ ఆదివారం ఢీకొట్టింది.

చిత్తూరు : చిత్తూరు జిల్లా కుప్పం మండలం నడుమూరు వద్ద కారును లారీ ఆదివారం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement