అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | farmer commits suicide in nalgonda district | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Aug 23 2016 3:58 PM | Updated on Oct 1 2018 2:36 PM

నల్గొండ జిల్లా తిప్పర్తి గ్రామానికి చెందిన ఓ రైతు అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

తిప్పర్తి : నల్గొండ జిల్లా తిప్పర్తి గ్రామానికి చెందిన ఓ రైతు అప్పుల బాధ భరించలేక మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజు ఉదయం పొలానికి వెళ్లిన శ్రీను(40) అక్కడే పురుగుల మందు తాగాడు. గమనించిన తోటి రైతులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే ఆయన మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement