బయ్యారం మండలంలోని గట్టుముకాంబికాదేవి ఆలయ పరిసరాలలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగాయి.
బయ్యారం మండలంలోని గట్టుముకాంబికాదేవి ఆలయ పరిసరాలలో గుప్తనిధుల కోసం గురువారం తవ్వకాలు జరిగాయి. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేశారు. పోలీసుల రాక గమనించి ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.