వ్యభిచారం చేయాలంటూ తన తల్లి, భర్త బలవంతం చేశారని ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థిని ఝాన్సీ సూసైడ్ నోట్ విషయంలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఝాన్సీ హైదరాబాద్ నుంచి ఈనెల 23న ఇంటికి వచ్చిందని ఆమె తల్లి చెబుతోంది. 24వ తేదీన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఆమె వెల్లడించింది. అయితే.. సరిగ్గా అదేరోజు ఝాన్సీ పేరుతో హైదరాబాద్లోని సరూర్నగర్ ప్రాంతం నుంచి స్పీడ్ పోస్టు ద్వారా సూసైడ్ నోట్ నకిరేకల్ పోలీసు స్టేషన్కు వచ్చింది.
ఈనెల 24న ఆమె ఆత్మహత్య చేసుకుంటే, మరి స్పీడ్పోస్ట్ ఎవరు చేశారన్న అంశంపై పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. పైపెచ్చు, ఆమె సూసైడ్ నోట్ మొత్తం టైప్ చేసి ఉంది. దాని కింద ఆమె సంతకం చేసింది. ఝాన్సీ సంతోష్నగర్లోని ఐఎస్ సదన్ హాస్టల్లో ఉండేది. కానీ స్పీడ్పోస్ట్ మాత్రం సరూర్నగర్ నుంచి వచ్చింది. తన భర్తకు, తల్లికి వివాహేతర సంబంధం ఉందని.. అందువల్ల తాను అతడితో కలిసి ఉండేది లేదని ఎన్నిసార్లు చెప్పినా వాళ్లు పట్టించుకోలేదని ఆమె తన సూసైడ్ నోట్లో పేర్కొన్న విషయం తెలిసిందే.
24న ఆత్మహత్య.. అదేరోజు స్పీడ్పోస్టులో సూసైడ్నోట్!
Published Tue, May 31 2016 10:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
విశ్వసనీయతే విజయానికి మెట్టు
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement