
వినతులను స్వీకరిస్తున్న కలెక్టర్ లోకేష్కుమార్
సమస్యల పరిష్కారం కోసం ప్రజలు చేసే విజ్ఞప్తులపై అధికారులు అలసత్వం ప్రదర్శించొద్దని కలెక్టర్ డీఎస్. లోకేష్కుమార్ అధికారులను ఆదేశించారు.
- గ్రీవెన్స్డేలో కలెక్టర్ లోకేష్కుమార్
- –గ్రీవెన్స్లో వచ్చిన వినతులు కొన్ని..
- – కల్లూరును రెవెన్యూ డివిజన్ కేంద్రం చేయాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షులు లక్కినేని రఘు, ఎంపీపీ విజయలక్ష్మి, జెడ్పీటీసీ లీలావతి విన్నవించారు.
- – ఖమ్మంలో సఫాయి కార్మికుల కుటుంబాల్లో 600 మంది ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నామని, సులభ్ కాంప్లెక్స్ ద్వారా వీరికి పని కల్పించాలని జిల్లా సఫాయి సొసైటీ వారు వినతిపత్రం సమర్పించారు.