అన్నపూర్ణ సత్రంలో దంపతుల ఆత్మహత్య | Couple suicide in Annapurna house | Sakshi
Sakshi News home page

అన్నపూర్ణ సత్రంలో దంపతుల ఆత్మహత్య

Aug 10 2016 8:14 PM | Updated on Nov 6 2018 7:56 PM

శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిన దంపుతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిన దంపుతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆలయ సమీపంలోని అన్నపూర్ణ సత్రంలో దంపుతులు విగత జీవులుగా పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు గుంటూరు జిల్లా శ్రీనగర్ కాలనీకి చెందిన సైదులు కుటుంబంగా పోలీసులు అనుమానిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement