సీఎం కేసీఆర్తో చైనా బృందం మరో భేటీ | china delegates meets cm kcr | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్తో చైనా బృందం మరో భేటీ

Sep 24 2015 8:23 PM | Updated on Aug 14 2018 10:54 AM

ముఖ్యమంత్రి కేసీఆర్తో మరోసారి చైనా బృందం భేటీ అయ్యింది. అంజూ ఇన్ఫ్రా, రాడిక్ కన్సల్టెంట్ ప్రతి నిధులు గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు.

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్తో మరోసారి చైనా బృందం భేటీ అయ్యింది. అంజూ ఇన్ఫ్రా, రాడిక్ కన్సల్టెంట్ ప్రతి నిధులు గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గోదావరి నుంచి మిడ్ మానేరు టన్నెల్, మూసినదిపై వంతెన.. హుస్సేన్ సాగర్ సమీపంలో అత్యంత ఎత్తైన భవన నిర్మాణ సముదాయానికి ప్రతిపాదనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని కోరారు. దీంతో నెల రోజుల్లో నివేదిక ఇస్తామని చైనా ప్రతినిధులు బదులిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement