ప్రశాంతంగా ఏపీపీఎస్‌సీ పరీక్ష | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఏపీపీఎస్‌సీ పరీక్ష

Published Wed, Jun 7 2017 10:45 PM

appsc exam in anantapur

అనంతపురం అర్బన్‌ : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) ఆధ్వర్యంలో డిగ్రీ లెక్చరర్లకు రెండవ రోజు బుధవారం ఆరు సెంటర్లలో నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.    ఉదయం పరీక్షకు 470 మంది అభ్యర్థులకుగానూ 403 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 142 మందికిగానూ 120 మంది హాజరయ్యారు. పరీక్షల నిర్వహణకు లైజన్‌ అధికారులుగా నాగభూషణం, కుళ్లాయప్ప, ఆదిమూర్తి, జయరాము, రాజశేఖర్, రాజా వ్యవహరించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement