పవిత్రోత్సవాలకు పట్టువస్త్రాలు బహూకరణ | appanna pavitrostavalu | Sakshi
Sakshi News home page

పవిత్రోత్సవాలకు పట్టువస్త్రాలు బహూకరణ

Aug 26 2016 12:05 AM | Updated on May 3 2018 3:20 PM

పవిత్రోత్సవాలకు పట్టువస్త్రాలు బహూకరణ - Sakshi

పవిత్రోత్సవాలకు పట్టువస్త్రాలు బహూకరణ

శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో త్వరలో జరిగే పవిత్రోత్సవాలను పురస్కరించుకుని బెంగళూరుకి చెందిన సుందరరాజగోపాలన్‌ రూ. 50వేలు విలువచేసే పట్టు వస్త్రాలను గురువారం బహూకరించారు.

సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో త్వరలో జరిగే పవిత్రోత్సవాలను పురస్కరించుకుని బెంగళూరుకి చెందిన సుందరరాజగోపాలన్‌ రూ. 50వేలు విలువచేసే పట్టు వస్త్రాలను గురువారం బహూకరించారు. ఉదయం స్వామి దర్శనానికి వచ్చిన దాత సంబంధిత పట్టువస్త్రాలను ఆలయ సూపరింటిండెంట్‌ కష్ణారావుకు అందజేశారు. పవిత్రోత్సవాల రోజుల్లో ఆలయంలో ఉన్న దేవతామూర్తులకు పట్టువస్త్రాలను అలంకరించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement