ఏపీ గ్రూప్స్ పరీక్ష విధానం ఖరారు | Sakshi
Sakshi News home page

ఏపీ గ్రూప్స్ పరీక్ష విధానం ఖరారు

Published Mon, Aug 1 2016 4:28 PM

andhra pradesh govenrment go issued by Group 1, 2 3 4 exam Pattern

విజయవాడ:  ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ గ్రూప్ పరీక్షలకు సంబంధించి పరీక్షా విధానం ఖరారు అయింది.  గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్ష విధానాన్ని వెల్లడించింది. ఈ మేరకు గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టుల పరీక్ష విధానాలపై ప్రభుత్వం సోమవారం జీవో విడుదల చేసింది. గ్రూప్-2, 3లకు రెండు పరీక్షలు, ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే మెయిన్స్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
 

Advertisement
Advertisement