యాదగిరిగుట్ట పట్టణంలో ప్రైవేటు లాడ్జీలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
యాదగిరిగుట్ట పట్టణంలో ప్రైవేటు లాడ్జీలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోన్న ఐదు జంటలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఆలేరు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ దాడుల్లో ట్రైనీ ఎస్ఐ విజయ కృష్ణ పాల్గొన్నారు.