డీఈఈసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలనకు 432 మంది హాజరు | 432 attend for dee certificate verification | Sakshi
Sakshi News home page

డీఈఈసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలనకు 432 మంది హాజరు

Aug 9 2016 11:02 PM | Updated on Oct 5 2018 6:29 PM

బొమ్మూరులోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్‌)లో డీఈఈసెట్‌–2016లో అర్హత సాధించి డీఎడ్‌ కోర్సుల్లో చేరే అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మూడో రోజైన మంగళవారం కూడా కొనసాగింది. 432 మంది సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఆన్‌లైన్‌లో నిర్దేశించిన ఫీజులు చెల్లించిన తరువాత క

బొమ్మూరు (రాజమహేంద్రవరం రూరల్‌) :
బొమ్మూరులోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్‌)లో డీఈఈసెట్‌–2016లో అర్హత సాధించి డీఎడ్‌ కోర్సుల్లో చేరే అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మూడో రోజైన మంగళవారం కూడా కొనసాగింది. 432 మంది సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఆన్‌లైన్‌లో నిర్దేశించిన ఫీజులు చెల్లించిన తరువాత కళాశాల అడ్మిషన్‌ లేఖలు అందజేసినట్టు ప్రిన్సిపాల్‌ జయప్రకాశరావు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement