33 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్.. | 33 people arrested for Bingo | Sakshi
Sakshi News home page

33 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్..

Sep 26 2016 11:08 AM | Updated on Aug 20 2018 4:44 PM

గుట్టుచప్పుడు కాకుండా పేకాట నిర్వహిస్తున్న ఓ స్థావరం పై పోలీసులు దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు.

- రూ. 21 లక్షలు స్వాధీనం
టి.నర్సాపురం(పశ్చిమగోదావరి)

 గుట్టుచప్పుడు కాకుండా పేకాట నిర్వహిస్తున్న ఓ స్థావరం పై పోలీసులు దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా టి. నర్సాపురం మండలం బండివారిగూడెంలో ఆదివారం అర్ధరాత్రి పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 33 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 21 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement