భవనంపై నుంచి దూకి ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య | Two Students Committed Suicide One Dead In Nizamabad | Sakshi
Sakshi News home page

భవనంపై నుంచి దూకి ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

Oct 28 2019 5:53 PM | Updated on Oct 28 2019 8:14 PM

Two Students Committed Suicide One Dead In Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: పట్టణంలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. మాధవనగర్‌లోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో వర్ష అనే అమ్మాయి ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కళాశాల భవనంపై నుంచి దూకి సోమవారం ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్ర గాయాలపాలైన వర్షను కళాశాల యాజమాన్యం హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement