కాల్పులు జరిపి రూ.38 లక్షల చోరి | rs. 38 lakhs robbery in delhi | Sakshi
Sakshi News home page

కాల్పులు జరిపి రూ.38 లక్షల చోరి

Nov 13 2017 4:23 PM | Updated on Sep 13 2018 5:22 PM

 rs. 38 lakhs robbery in delhi - Sakshi

ఢిల్లీలో మరోసారి కాల్పుల కలకలం రేగింది.

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. తుపాకులతో కాల్పులు జరిపి ఓ వ్యక్తి నుంచి దొంగల ముఠా రూ.38 లక్షలు దోచుకెళ్లింది. ఈ సంఘటన తూర్పు ఢిల్లీలోని వసుంధర ఎన్‌క్లేవ్‌లోని కార్పొరేషన్‌ బ్యాంకు బ్రాంచి బయట సోమవారం మధ్యాహ్నం జరిగిందని డిప్యూటీ కమిషనర్‌ ఓంవీర్‌ సింగ్‌ చెప్పారు. దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారన్నారు. అయితే వారి కాల్పుల్లో ఎవరూ గాయపడలేదన్నారు. దుండగులు కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement