కూతురు ఫెయిలందని తల్లి ఆత్మహత్య

Mom commits suicide after her Daughter fails exams - Sakshi

మైసూరు: కుమార్తె పరీక్షల్లో ఫెయిలనందుకు తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన బుధవారం నగరంలోని ఇలవాలలో చోటు చేసుకుంది. నగరంలోని ఇలవాలకు చెందిన లక్ష్మీ,రాజు దంపతుల కుమార్తె ఇటీవల ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలు రాసింది. రెండు రోజుల క్రితం విడుదలైన ఫలితాల్లో కుమార్తె ఫెయిలవడంతో మనస్థాపం చెందిన లక్ష్మీ బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇలవాల పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top