మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జ్‌ పి.తిక్కారెడ్డి అరెస్ట్‌ | Mantralayam TDP incharge Thikkareddy Arrest | Sakshi
Sakshi News home page

మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జ్‌ పి.తిక్కారెడ్డి అరెస్ట్‌

Oct 22 2019 5:20 AM | Updated on Oct 22 2019 5:20 AM

Mantralayam TDP incharge Thikkareddy Arrest - Sakshi

ఎమ్మిగనూరు రూరల్‌: కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ పి.తిక్కారెడ్డిని తెలంగాణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. లిక్కర్‌ పరిశ్రమ కోసం రూ.12 కోట్ల విలువైన వరి ధాన్యం తీసుకొని డబ్బు చెల్లించకపోవటంతో బాధితుడు సైబరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్‌ కేసు పెట్టినట్లు తెలిసింది.  

Advertisement
 
Advertisement
Advertisement