మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జ్‌ పి.తిక్కారెడ్డి అరెస్ట్‌

Mantralayam TDP incharge Thikkareddy Arrest - Sakshi

ఎమ్మిగనూరు రూరల్‌: కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ పి.తిక్కారెడ్డిని తెలంగాణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. లిక్కర్‌ పరిశ్రమ కోసం రూ.12 కోట్ల విలువైన వరి ధాన్యం తీసుకొని డబ్బు చెల్లించకపోవటంతో బాధితుడు సైబరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్‌ కేసు పెట్టినట్లు తెలిసింది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top