పారిశ్రామికవేత్త అదృశ్యం | Sakshi
Sakshi News home page

పారిశ్రామికవేత్త అదృశ్యం

Published Thu, May 3 2018 12:04 PM

Hyderabad Industrialist Disappear in Oooty - Sakshi

చెన్నై: ఊటీలో హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త భీమరాజు అదృశ్యమయ్యాడు. భీమరాజు ఆదివారం నుంచి కనిపించకుండా పోయినట్లు తెలిసింది. భీమరాజును ఎవరైనా కిడ్నాప్‌ చేసి ఉంటారని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కోతగిరి పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు  గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
Advertisement