బొలెరో వాహనం బోల్తా.. నలుగురు మృతి | Sakshi
Sakshi News home page

బొలెరో వాహనం బోల్తా.. నలుగురు మృతి

Published Sat, Jun 2 2018 6:05 PM

Four people Killed In Komaram Bheem Road Accident - Sakshi

సాక్షి, కుమురం భీం : జిల్లాలోని రెబ్బెన మండలం సోనాపూర్‌ వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వంతెన పై నుంచి బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. గోలేటి నుంచి కైరిగుడ వెళ్తుండగా ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement