విద్యార్థిపై నుంచి దూసుకెళ్లిన వాటర్‌ ట్యాంకర్‌..! | Eight Years old Died In Road Accident In Hyderabad | Sakshi
Sakshi News home page

విద్యార్థిపై నుంచి దూసుకెళ్లిన వాటర్‌ ట్యాంకర్‌..!

Mar 1 2019 10:28 AM | Updated on Mar 1 2019 11:07 AM

Eight Years old Died In Road Accident In Hyderabad - Sakshi

అబిడ్స్‌లోని చాపెల్‌ రోడ్డులో గల రోజారీ కాన్వెంట్‌లో మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల దియా జైన్‌..

సాక్షి, హైదరాబాద్‌ : డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా మరో విద్యార్థిని బండి చక్రాల కిందపడి ప్రాణాలు కోల్పోయింది. అబిడ్స్‌లోని చాపెల్‌ రోడ్డులో గల రోజారీ కాన్వెంట్‌లో మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల దియా జైన్‌పై నుంచి వాటర్‌ ట్యాంకర్‌ దూసుకుపోయింది. తీవ్ర గాయాలపాలైన బాలిక అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె తండ్రి నరేష్‌ కుమార్‌ తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement