వైద్య ఆరోగ్యశాఖలో అవినీతి బాగోతం..

Corruption In East Godavari Medical And Health Department - Sakshi

రూ.50 లక్షల నిధులు గోల్‌మాల్‌..

సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి బాగోతం వెలుగు చూసింది. గత టీడీపీ పాలనలో మంజూరయిన రూ.50 లక్షలు నిధులను డిఎంఅండ్‌హెచ్‌ కార్యాలయం ఉద్యోగులు గోల్‌మాల్‌ చేశారు. అవినీతి బాగోతంపై వైద్య ఆరోగ్య శాఖ అదనపు కమిషనర్‌ డా.సావిత్రి విచారణ చేపట్టారు. నిధులు ఖర్చుపై గతంలో డిఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయం ఏవోగా పనిచేసిన సుమతి తో పాటుగా, గొల్లకోటి మూర్తి అనే ఉద్యోగికి నోటీసులు జారీ చేశారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top