స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి
ముంబై : స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 128 పాయింట్ల లాభంతో నిఫ్టీ 39.80 పాయింట్ల లాభంతోనూ ట్రేడ్ అవుతున్నాయి. దాదాపు అన్నీ షేర్లు పాజిటివ్ గా ఉన్నాయి. ముఖ్యంగా హెల్త్ కేర్, ఆటో షేర్లు లాభాల్లో ఉన్నాయి. బ్యాంక్ ఇండెక్స్ కూడా 63.91 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది.