సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 281.09 పాయింట్లు లేదా 0.36 శాతం లాభంతో 77,728.16 వద్ద, నిఫ్టీ 78.35 పాయింట్లు లేదా 0.32 శాతం నష్టంతో 24,287.65 వద్ద నిలిచాయి.
ఐపిసిఎ లాబొరేటరీస్ లిమిటెడ్, హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్, ఫినోలెక్స్ కేబుల్స్ లిమిటెడ్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. బెల్రైజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, NMDC స్టీల్ లిమిటెడ్, జమ్మూ & కాశ్మీర్ బ్యాంక్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలోకి చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


